OU | ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డ�
Yadadri | యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది.
సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కు�
Jagithyala | జగిత్యాల పట్టణం(Jagithyala town)లో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇండ్ల లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని బ్రహ్మణవాడలో దొంగలు పలు ఇండ్లలో చోరీకి పాల్పడి బీరువాల్లో
Brutal Murder | కుల్సుంపురా పోలీస్ స్టేషన్(Kulsumpura police station ) పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..గోపి హోటల్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గోపి అనే వ్యక్త
Committed suicide | అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి(committed suicide) పాల్పడటం స్థానికంగా కలకం సృష్టించింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ రూరల్ మండలంనగునూర్లోని తెలంగాణ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ క�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాగునీటి కోసం తెలంగాణ ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలకు 15 రోజులకోసారి కూడా మం�
అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారులకు సముచిత గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్
రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదానికి మం గళం పాడింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ గ్రామీణ ఆవిష్కర్తకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కింది. మోదా శివకుమార్ రూపొందించిన ‘హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ మెషీన్' ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్�