‘ఇవేం లెక్కలు, ఏది కరెక్ట్.. శ్వేతపత్రంలో అన్నీ తప్పులే. ఒకే రకమైన లెక్కలు ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ బుక్కును మేము న మ్మాలా? అసలు ఈ శ్వేతపత్రం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక�
ఆర్డినరీకి, ఎక్స్ట్రార్డినరీకి మధ్య తేడా చాలా చిన్నదే. కానీ ఆ కొంచెమే మామూలు పనిని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ మాటలు ఆమెకు అచ్చంగా సరిపోతాయి. తను ప్రారంభించిన వ్యాపారాన్నిచూస్తే ఎవరైనా సరే ‘ఎక్స్ట్రార�
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, ఇలాంటి ముఖ్యమైన నివేదికలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు.
ఆ మహిళ వయస్సు 45 ఏండ్లు. తోడుండాల్సిన భర్త విడాకుల పేరుతో వదిలించుకున్నాడు. ఇన్నేండ్లు జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె అనారోగ్యంతో తనువు చాలించింది. తల్లి, తమ్ముడికి ఉన్న మానసిక వైకల్యం.. ఆమెకు అంత్యక్రియలు �
యూస్డ్ కార్ల విక్రయ సంస్థ కార్స్24..తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా తాజాగా వరంగల్లో అడుగుపెట్టింది. యూవిన్ అటోస్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లు లభించనున్�
JN.1 | కరోనా కొత్త వెరియంట్ జేఎన్.1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అందుకు అన్ని చర్యలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రం�
Father and son died | చేపల వేటకు(Fishing) వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం గ్రామస్తులు, బాధి�
Awards | 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం తదితర విభాగాల దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులను దక్కించుకుంది.
MLA Talasani | ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇక నియోజకవర్గం పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani) తెలిపారు. బుధవారం సనత్నగర్ డివిజ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై రాష్ట్ర శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో హరీశ్రావు ఆర్థిక మంత్రి అయిన తర్వా�