ధరణి పోర్టల్ను మరింత పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్టు ధరణి పునర్నిర్మాణ కమిటీ పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫ్ట్వేర్తోపాటు చట్టాల్లో ఎలాంటి మార్పుచ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బరాజ్లో ఏర్పడిన చిన్న చిన్న సీపేజ్లకు నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ట్రీట్మెంట్ పూర్తి చేసింది. పది రోజులుగా సీపేజ్లకు కెమికల్ గ్రౌటింగ్ కొనసాగించిన నిపుణులు సోమ�
టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రీజియన్ల పరిధిలోని నాన్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చ�
ఇటీవల ఇంటర్న్షిప్ వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఒకవైపు చదుకుంటూనే మరోవైపు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, పారితోషికాన్ని ఆర్జించేందుకు ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
దర్శకుడు రాంగోపాల్వర్మ రూపొందించిన వివాదాస్పద చి త్రం ‘వ్యూహం’ విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను హైకోర్టు రద్దు చ
ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. ఈ ఏడాదే కాదు, వచ్చే రెండేండ్లపాటు మన శకటం ప్రదర్శనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది.
Hyd Metro | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. 70 కిలోమీటరల్ కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతి�
KTR | నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహాక సోమవారం జరిగింది.
NRI | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే విధానం చిల్లర రాజకీయాలను తలపిస్తుందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల అన్నారు.