తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగనున్నదనే విషయమై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్గా మారడమే అందుకు కారణం. పదేండ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖలను సమూల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో నీటి కోసం కిలోమీటర్ల కొలది నడిచి వెళ్లడం, ఎడ్లబండ్లు, బైక్లపై ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి నీటిని తరలించడం,
కేసీఆర్ పాలనా దక్షతకు మరో గుర్తింపు దక్కింది. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతికి ఇచ్చిన ప్రాధాన్యానికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పల్లెలకు ఉత్తమ ఘనత దక్కింది.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత, 1980లలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. దీంతో గ్రామాల్లో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు తమ తమ భూములను వదిలేసి పట్టణాలకు వలసపోయారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్
Nallabelli | రాష్ట్రవ్యాప్తంగా అధికారుల పాలన కొనసాగుతుండటంతో అభివృద్ధి కుంటు పడిపోయింది. అధికారుల పాలనతో గ్రామాలు(Telangana villages) అస్తవ్యస్తంగా మారాయి.
Telangana | గతంలో విద్యుద్దీపాలు లేక నెల్లాండ్ల పాటు చీకట్లో మగ్గిన ఆ వీధులు పక్షానికోసారి వచ్చే పున్నమి వెలుగుల కోసం ఎదురు చూడని రోజంటూ ఉండేది కాదు. ఇప్పుడు ‘తెలంగాణ రేడు’ తెచ్చిన వెలుగు జిలుగుల్లో మెరిసిపోయ�
మన గ్రామాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రూ.12.65 కోట్లతో పర్వతగిరి మండలంలో పల�
తెలంగాణలోని రెండు పర్యాటక గ్రామాలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో రాష్ర్టానికి చెందిన పెంబర్తి, �
చినుకు జాడలేకున్నా.. వరద కానరాకున్నా ఎత్తిపోస్తున్న కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ వరద కాలువ జీవధారగా మారింది. కాళేశ్వర జలాల రువ్వడితో వరద కాలువ పరీవాహక ప్రాంత చెరువుల్లో సవ్వడి నెలకొన్నది. వాన జాడలేకున్�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ.కోటితో బాజు తండా నుంచి టూక్య తండా వరకు ని�
Minister Mallareddy | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(CM KCR) కృషి వల్ల తెలంగాణ పల్లెలకు మహర్దశ వచ్చిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
కందుకూరు, మే 28 : మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్�
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బొంతపల్లిలో రూ.2.88కోట్లతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు