కేసీఆర్ సుదీర్ఘ పోరాటం వ ల్లే అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు ప్రక్రియకు సంబంధించి ప్రకటన చేసిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుర్తు చేశా రు. నవంబర్
కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలను మోసం చేసిందని జడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మండిపడ్డారు. ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం బాధాకరమన్నారు. సోమవారం సిద్దిపేటలోని ఎ
తెలంగాణ తల్లి ఆకృతి మార్పుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహంలో చేసిన మార్పులకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీ�
సీఎం రేవంత్రెడ్డి దుశ్చర్యలతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని, ఈ చర్య అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్లో ఆశావర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వైద్యసేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? తమ సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా? అన�
కోహినూర్ వజ్రం దొరికిన నేల మీద తల్లికి కిరీటం ఉండకూడదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించే మాతృమూర్తిని పార్టీ కోణంలో రూపొందిస్తారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి ప్రశ్నించారు.
KTR | రాబోయే రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ కనపడొద్దని.. తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్�
తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం రాజకీయ స్వార్థంతో, కేసీఆర్ మీద కక్షతో పిచ్చిపనులకు పూనుకొంటున్నారని, తెలంగాణ తల్లి మార్పు శోచనీయమని కేసీఆర్�
రా్రష్ట్ర రాజధాని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా, అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తూ, రాజకీయాలకతీతంగా ఉండాల్సిన వ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా.. అనాలోచితంగా.. బాధ్యతా రాహిత్యం, చరిత్ర, ఉద్యమంపై అవగాహన లేకుండా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చేస్తానంటూ తెలంగాణ అస్థిత్వంపై దాడి చేస్తుందని కేటీఆర్ ఆరోపించ�
KCR | తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్�
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు శనివా రం పార్టీ సీనియర్ నాయకుడు రాజా రమేశ్ ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలోని అస్నాద్ చౌరస్తా వద్ద తెల�
తెలంగాణ సాధన ఉద్యమం నడిచొచ్చిన పాదముద్రలు చెరిపివేయాలని ఆలోచించడం, ఆ దిశగా ప్రయత్నించడం ఆధిపత్య ఆంధ్రా మనస్తత్వానికి దర్పణం. గెలుచుకోవాల్సిన మనసులను గాయ పరుస్తున్నారు.