Telangana Secretariat | తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం పూర్తిగా లోపించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ఫేక్ ఐడీ కార్డులో సచివాలయంలోకి ప్రవేశించి, దందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సచివాలయానికి వస్తున్న సందర్శకులపై భద్రతా సిబ్బంది రోజుకో కొత్తరకం ఆం క్షలు విధిస్తున్నారు. మధ్యాహ్నం 3-5 గంటల మధ్య సందర్శన వేళల్లో లోపలికి వెళ్లాలంటే చెకింగ్ల పేరుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్�
‘లంహోమె ఇతాయెకీ సదియోంమె సజాపాయి’.. క్షణకాలంలో చేసిన తప్పులకు యుగయుగాలు శిక్ష అనుభవించవలసి వస్తుందని దీనర్థం. ఇది ఒక ఉర్దూ నానుడి. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు ఈ నానుడి అద్దం పడుతుంది
Telangana CMO | తెలంగాణ సచివాలయంలో ఇద్దరు అతి కీలక అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ ఐఏఎస్లు ఇబ్బంది పడుతున్నారా? ఒక అధికారిణి తనకు ఇష్టం లేని అధికారులు పంపిస్తున్న ఫైళ్ల మీద ‘డిస్కషన్' అని రాసి వేధిస్త
ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న నిర్వహించనున్న తెలంగాణతల్లి విగ్రహా విషరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఆహ్వానించారు.
KCR | రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాష్ర్ట రవా
MLA Megha Reddy | తెలంగాణ సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 6వ అంతస్తులో సీఎస్ శాంతి కుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.
సచివాలయానికి వాస్తుదోషం పట్టిందట. దీంతో ప్రభుత్వం మరో కొత్త గేటుతోపాటు అంతర్గత రోడ్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సోమవారం నుంచి శనివారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి హుటాహుటిన పనులు చేపట్టాలన�
TG Cabinet | ఈ నెల 23వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
Errolla Srinivas | ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సచివాలయం ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పరోక్షంగా రాజీవ్ గాంధీని కూడా అవమానించాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
Krishank | తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్�
CM Revanth Reddy | రాష్ట్ర సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరి�
గురు, శిష్య పరంపర సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన అంశం. ఒక్కొక్కసారి గొప్ప గురువుకు మంచి శిష్యులు దొరకరు. అటు ఉత్సాహవంతులైన శిష్యులున్నా గురువు దొరకకపోవచ్చు. వారిద్దరి ప్రకృతిలో, ఆలోచనల్లో తేడాలుండవచ్చు.