Secretariat | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సముదాయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ప్రారంభించారు.
Secretariat | రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలను శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్�
Secretariat | తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి.
సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఈ నెల 23 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని
Secretariat | సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న గుడి, మసీదు, చర్చి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ మూడింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న ప్రారంభ�
డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ల బృందం గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించింది. శిక్షణలో భాగంగా మానవ వన�
Harish Rao | మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించా�
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, 7వ తరగతి పాసైనవారు, 10వ తరగతి పాసైనవారు, ఇంటర్ పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఆయా శ�
CM KCR | హైదరాబాద్ : గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇంజినీర్ల సహకారంతో తొమ్మిదేండ్లలోనే దేశంలో కనీవినీ ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినట్టు పేర్కొన
Harish Rao | హైదరాబాద్ : పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర సచివాలయం ను
CM KCR | హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొం
CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రని, పదేండ్�