CM Revanth Reddy | రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారు... పనుల పురోగతి ఏంటనే దానిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూ స
KTR | తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాఖీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన �
‘మీ ఇష్టమున్నప్పుడు ఆఫీస్కు వస్తారా? సమయ పాలన పాటించరా? ఉదయం 11 గంటలు అతున్నా ఆఫీసుకు రాకపోవడం ఏమిటి?’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రి కమిషనరేట్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Cabinet | ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పలు వాస్తు మార్పులు చేపట్టినట్లు వారం రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రాకపోకల మార్గాలకు సంబంధించిన వాస్తు ప్రకారం మార్పులు చేసిన�
Telangana | తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్లోకి వచ్చేది
హైదరాబాద్లో పలుచోట్ల ఎర్త్ అవర్ నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆపివేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం వద్
‘నాలాగే నా కొడుకు కూడా ఆటో నడపకూడదంటే మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది. ఓ ఆటో డ్రైవర్తో ఈ మేరకు వీడియో చేయించి సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా షే�
Telangana | తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 డైరీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెల
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు సచివాలయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి
CS Shati Kumari | పర్యావరణానికి ముప్పుగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ను స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై శనివారం డాక్�
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా తెలంగాణ సచివాలయం సహా పలు ప్రధాన ప్రాంతాలకు ఆదివారం రాత్రి గులాబీ రంగు లైట్లతో అల
తెలంగాణ సచివాలయం అద్భుత ని ర్మాణమని రిటైర్డ్ అలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం సాయంత్రం సచివాలయంలో వారికి �