పాఠశాలలకు ప్రభుత్వం గురువారం నుంచి వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. వార్షిక పరీక్షలు ముగియడం, బుధవారం స్కూళ్లకు చివరి పనిదినం కావడంతో ఎంజేపీ, కేజీబీవీ, ఇతర ఆశ్రమ పాఠశాలలకు విద్య�
ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈనెల 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. బుధవా�
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థు లు మృతి చెందడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా ల్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటుచేసి లైబ్రేరియన్లను నియమించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్, నిరుద్యోగుల సంఘం సభ్యులు విజ్ఞప�
రాష్ట్రంలోని బడులకు వేసవి సెలవులొచ్చేశాయి. మంగళవారం బడులకు ఆఖరు పనిదినం కాగా, బుధవారం నుంచి వేసవి సెలవులిచ్చారు. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు బడులకు సెలవులుగా పాటించనుండగా, జూన్ 12న పాఠశాలలు తిరిగి పునఃప్రార
గురుకుల విద్యాలయాలు చదువుకు నిలయాలుగా వెలుగొందుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ప్రతి నిరుపేద విద్యార్థికీ నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు త�
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా శుక్రవారం నుంచి రాష్ట్రంలోని బడులు సెలవులు పాటించనున్నాయి. ఇప్పటికే ఈ నెల 13 నుంచి 25 వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25 వ�
భుజాన బడి సంచిలేదు. పుస్తకాలు లేనే లేవు. నోట్ పుస్తకాలు, హోంవర్క్ హడావుడి అసలే లేదు. చెట్టాపట్టాలేసుకొని చిన్నారులు వచ్చారు. ఆటపాటలతో సందడి చేశారు.. ఇదీ శనివారం బ్యాగ్లెస్ డేలో భాగంగా పాఠశాలల్లో కనిపి
ఎక్స్ప్రెస్.. పల్లె వెలుగు బస్సులు అనగానే వాటి స్వరూపం మన మనస్సుల్లో చమక్కుమంటుంది. ఇదే తరహాలో బడులు అంటే ఇలాగుంటాయి అని స్ఫురించేలా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలన్నింటికీ ఒకే కలర్ కోడ్�
హైదరాబాద్ : 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 230 పన�
మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మన పట్టణం- మన బడి కార్యక్రమాన్ని గురువారం పోచారం మున్సిపాలిటీలో మున్స�