ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం
స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం భేష్ మనఊరు-మనబడి గొప్ప పని ఇంగ్లిష్తోనే ప్రపంచంలో రాణింపు.. ఇంటర్ వరకు తెలుగు మీడియమే చదివా ఇంగ్లిష్ నేర్చుకోవడం కష్టమేమీ కాదు.. ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రాం గోపాల్రావు భ�
రూ.7,300 కోట్లతో సర్కారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం విద్య ప్రైవేటులో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం రాష్ట్రంలో మహిళా వర్సిటీ, అటవీ యూనివర్సిటీ రాష్ట్ర మంత్రివర్గ సమావే�
Telangana Cabinet | ఈ నెల 17వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుత
Telangana Schools | తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన
తొలిరోజు ఉత్సాహంగా స్కూళ్లకు విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఉపాధ్యాయుల స్వాగతం రాజ్భవన్ స్కూల్ను పరిశీలించిన గవర్నర్ మహేశ్వరం స్కూల్లో మంత్రి సబిత మధ్యాహ్న భోజనం హాజరు ఇలా: ప్రభుత్వ పాఠశాలల్లో : 27.45%�
దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, స�
బడిగంట మోగింది | రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన �
Schools Shutdown | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో బడులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు తెలిపారు.