హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సంతాన సాఫల్యత పేరిట ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ర్టాల్లో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ అట్లూరి నమ్రతతోపాటు ఆమె నడుపుతున్న ‘సృష్టి ఫెర్టిలిటీ’ కేంద్రాలపై లోతైన దర్యాప�
గతనెల 27 నుంచి జూలై మొదటివారం వరకు యూఎస్లోని అలబామాలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2025లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. 3 స్వర్ణ, 1 రజతం, 6 కాంస్య పతకాలతో అదరగొట్టారు.
పంజాబ్లోని జలంధర్లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ పోటీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. పలు విభాగాల్లో 4 రజత, 5 కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 2 నుంచి 6 దాకా జలంధర్లో కబడ్డీ, ఖో-ఖో, ఫెన్సింగ్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు రాష్ర్టాల సరిహద్దు జిల్లాల అధికారులతో నాగపూర్ ఐజీ చెర్రింగ్ డోర్జే ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం నిరంతరం హస్తినాలో ఒక బృందం ఉండే విధంగా హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం సన్నాహాలు చేస్తున్నది. సైబర్నేరగాళ్లు ఎక్కుగా ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, పశ్చిమబె�
స్నేహం ముసుగులో వచ్చిన మృత్యువును గుర్తించలేని ఓ స్నేహితుడు తనతోపాటు తన కుటుంబాన్ని కోల్పోయాడు. జల్సాల కోసం స్నేహమనే పదానికే కళంకం తెచ్చే విధంగా నమ్మిన మిత్రుడి కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడో కిరా�
పోలీసులు తక్షణమే స్పందించడంతో ఓ నిండు ప్రాణం నిలిచింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ శివారులో నేషనల్ హైవే సమీపంలో పంట పొలాల్లో కాసర్ల నర్సింహులు అనే వ్యక్తి ట్రాక్టర్తో గురువారం పొల
మండలంలోని మానిక్బండార్ గ్రామ శివారు మానికబండార్ తండాకు చెందిన శ్మశానవాటికలో గురువారం రాత్రి క్షుద్రపూజల కలకలం రేపింది. శ్మశాన వాటికలో అమ్రాద్ గ్రామానికి చెందిన లక్కపాటి అరవింద్,ఆర్మూర్కు చెంది
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు రిజర్వు పోలీసు సిబ్బంది పాటుపడడంతో పాటు పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నించాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ మైదానంలో ఆర�
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్
హైదరాబాద్లో నాగర్కర్నూల్కు జిల్లాకేంద్రానికి చెందిన మంత్రగా డు హత్యా ఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా నాగర్కర్నూల్కు చెంద
ప్రజల రక్షణ, దేశభద్రత పోలీసుల లక్ష్యమని, పోలీసులు ప్రాణాలకు తెగించి ఎన్నో త్యా గాలు చేస్తూ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం లో ఎస్పీ ఆధ్వ�
అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం. ఎదురుగా శత్రుమూకలున్నా వెన్ను చూపకుండా తెగువతో
ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎంతో మంది పోలీసులు తృణప్రాయంగా ప్రాణాలొదిలి సమాజ రక్షణకు పాటుపడుతున్నారు. తన కుటుంబాన్ని వదిలి సమాజమే తన కుటుంబంగా భావించి అనుక్షణం రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టల�
నవంబర్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాకు సరిపడా ఈవీఎంలను సిద్ధం చేయడంతోపాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ బాధ�