విత్తన కల్తీలను నిరోధించేందుకు చర్య లు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు విత్తన వ్యాపారులపై ప్రభుత్వ నియంత్రణ లేదంటూ అందిన లేఖను హైకో ర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్�
ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి మలక్పేట పోలీసులు గడ్డిఅన్నారం చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మలక్పేట ఇన్స్పెక్టర్ గుంజె శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఐ �
నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు
దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు వస్తున్నా రు. బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు.. అమాయకంగా ఏదో ఒక ఉద్యోగం కావాలంటూ ప్రాధేయ పడుతున్నారు.. యజమానుల్లో నమ్మకం కుదిరేలా వ్యవహరిస్తున్నారు. అ�
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను అస్త్రంగా మలుచుకొంటున్నారు. సాంకేతిక వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సైబర్ నేరాలను నివారిం
శాంతిని కాపాడటం, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో జీహెచ్ఎంసీ, పశు సంవర్థక శాఖ అధికారులు, ముస
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్ట