ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేయాలని కోరుతూ నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటి�
రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు.. అన్న మాట ప్రకారం తన రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్లోని (Gun Park) అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేర�
KCR | పోలీసులు వారి విధులను మాత్రమే నిర్వహించాలని, దౌర్జన్యాలు ఆపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఆయన మాటలతో సభలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ‘మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్త�
రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు బదిలీల కాలం నడుస్తోంది. ‘హస్తం’ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ఉత్వర్వులు ఎప్పుడ
పోగొట్టుకున్న ఫోన్లను పట్టుకోవడంలో మనమే నంబర్-1. ఎందుకంటే పోయిన ఫోన్లను పోలీసులు తిరిగి కనుక్కొని పోగొట్టుకున్న వారికి అందజేస్తున్నారు. ఇక మన ఫోన్లు ఎప్పుడైనా, ఎక్కడైనా మిస్ అయితే ఏంచేయాలో ఈ వీడియోపై �
బయట షరీఫ్ శంకరయ్యలుగా బిల్డప్ ఇస్తూ.. తమను ఎవ్వరూ చూడడం లేదని రద్దీ ప్రాంతాల్లో మహిళలతో వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తదితర రద్దీ ప్ర�
Pending Challans | రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ పెండింగ్ చలాన్ల గడువు జనవరి 31తో ముగియనుంది. మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసు శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
E-Challans | వాహనాల రాయితీ పెండింగ్ చలాన్ల ద్వారా చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు.
Telangana | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థినితో పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించారు. హైకోర్టు నిర్మాణం కోసం వ్యవసాయ వర్సిటీ భూములను లాక్కోవద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్�
Traffic Challan | వాహనదారులకు పోలీసుశాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటికే రూ.107కోట్ల ఆదా
రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది.