DGP Mahender Reddy | రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేసిందని సీపీ నాగరాజు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, డీజీపీ మహేందర్ రెడ్డి సూచనల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్
TSLPRB | రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు
సైబర్ నేరాల నియంత్రణతోపాటు నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటంలోనూ తామే నంబర్ వన్ అని తెలంగాణ పోలీసులు నిరూపించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన పోలీసులు మిగతా రాష్ర్టాలకంటే ముందున్నారు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్లకు రిైప్లె ఇవ్వొద్దని మంత్రి సూచించారు.
Minister Niranjan reddy | తన పేరిట వస్తున్న వాట్సాప్ సందేశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ నెంబర్లు, డీపీలతో ప్రజలను మోసం చేస్తున్నార
Minister KTR | సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడే విధంగా పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో పోలీసు సెంటర్ ఆఫ్
CID DG Govind Singh | ఉద్యోగ విధి నిర్వహణను సమాజంతో పాటు ప్రభుత్వం, సంబంధిత శాఖ, ప్రజలు సగర్వంగా గుర్తించుకునే విధంగా ఉన్నప్పుడే ఆ అధికారిని ఉత్తమ సేవలందించిన అధికారిగా భావిస్తారని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నార
జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు మరోమారు సత్తా చాటారు. అత్యుత్తమ పనితీరుతో కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్కు తెలంగాణ పోలీస్ విభాగం నుంచి మొత్తం 11 మంది ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైనవారి జాబి
Telangana Police | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. ఈ మెడల్స్ ను 2022 సంవత్సరానికి గానూ