శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటిస్థానంలో ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని �
తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ నేతృత్వంలో నిర్వహించిన 2కే
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు భేష్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు పహాడీషరీఫ్, బాలాపూర్ పోల�
చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి యజమానులకు అప్పగించేందుకు గత నెలలో అందుబాటులోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) సత్ఫలితాలను ఇస్తున్నది.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ర
TSLPRB | హైదరాబాద్ : తెలంగాణలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాలు విడుదల కాగా, ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 11 రోజుల పాటు సర్ట�
TSLPRB | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. తుది రాతపరీక్ష ఫల�
తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ వ్యవసాయం, పోలీసు శాఖలపై ప్రత్యేక దృష్టి సారించి పట్టిషం చేశారని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడ�
స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షా దినోత్సవాన్ని (Suraksha Dinotsavam) నిర్వహిస్తున్నది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు
తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడలో రూ.4.26 కోట్లతో నిర్మించిన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ భవనాన్ని, మెహిద
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
Mahmood Ali | దేశంలోనే బెస్ట్ తెలంగాణ పోలీస్ అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ 281 మంది పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సేవా పతకాలను రవీంద్ర భారతిలో ప్రదానం చేశా�