శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడ�
స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షా దినోత్సవాన్ని (Suraksha Dinotsavam) నిర్వహిస్తున్నది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు
తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడలో రూ.4.26 కోట్లతో నిర్మించిన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ భవనాన్ని, మెహిద
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
Mahmood Ali | దేశంలోనే బెస్ట్ తెలంగాణ పోలీస్ అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ 281 మంది పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సేవా పతకాలను రవీంద్ర భారతిలో ప్రదానం చేశా�
Anti-Terror Squad: మధ్యప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు హైదరాబాద్లో అయిదుగుర్ని అరెస్టు చేశారు. ఇదే కేసుతో లింకు ఉన్న 11 మందిని భోపాల్లో అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్, తెలంగాణ పోల
Karnataka Elections | న్యాల్కల్ : కర్ణాటకలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నుంచి డబ్బు, మద్యం తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేష్, హద్నుర్ ఎస్ఐ వినయ�
KTR | పెద్దపల్లి : దేశ సరిహద్దుల్లో ఆర్మీ నిరంతరం నిఘా ఉంచడం వల్లే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం.. దేశంలో అంతర్గత శాంతిభద్రతలు కాపాడే పోలీసులు ఎంత సేవ చేసినా.. శభాష్ అనే వారు తక్కువ అని �
కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లా పోలీస్ అ�
Telangana DGP | సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ సేఫ్టికీ చర్యలు తీసుకోవడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) స్పష్టం చేశారు.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలు మినహా అన్ని రకాల నేరాలు పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడ�
TSLPRB | హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల( Police Jobs ) భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్(ఐటీ అండ్ సీవో) ఉద్యోగాలకు సంబంధించిన తుది రా