Telangana Police | తెలంగాణ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. పోలీసు అధికారి కావాలనే ఏడేళ్ల చిన్నారి కోరిక తీర్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆ చిన్నారిని పోలీసు అధికారి సీట్లో కూర్చోబెట్టి బాలుడి ముఖంలో సంతోషానికి
Nagarkurnool | తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ(47)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 8 కేసుల్లో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంల
కాంగ్రెస్ నోట్ల ప్రవాహం సాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వా మ్య విలువలకే తిలోదకాలిస్తున్నారు. తాజాగా, మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ర
ఏ ప్రాంతమైనా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా.. అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా.. శాంతిభద్రతలు అత్యంత కీలకం. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలీస్
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
TS Elections Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.243కోట్లకుపైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
అత్యంత క్లిష్టమైన కేసులను సైతం ఛేదిస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం యావత్తు దేశానికి పాఠాలు నేర్పిస్తున్నది. కేంద్ర నిఘా విభాగాలు సైతం ఛేదించలేని ఎన్నో కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు గ్రేట్ అనే�
రాష్ట్రంలో బీజేపీకి చెందిన కొందరు దివాళాకోరు మేధావులు, జోకర్లు తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
Minister KTR | తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) సినిమాను తీసుకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం. కర్నాటక ఎన్నికల్లో కే�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
Beware of Cyber Crime | సైబర్ నేరాలు .. ఈ పదం ప్రస్తుతం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగా�
భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు.