Mulugu | ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అపోలో ఫార్మసీ ఎదురుగా కాసింహంపేట గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన బైక్ను నిలిపాడు. ఆ తర్వాత బైక్ కవర్లో రూ. 3 లక్షలను ఉంచి, అక్�
తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. యువత వినాశనానికి కారణమయ్యే మాదకద్రవ్యాల అక్రమ రవాణాను తెలంగాణ పోలీసులు సమర్థవంగా అడ్డుకుంటున్నారని అభ�
DGP Anjani Kumar | ఈ నెల 18వ తేదీన యాదాద్రిలో వీవీఐపీల పర్యటనలు, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం, కంటి వెలుగు కార్యక్రమంతో పాటు బీఆర్ఎస్ భారీ బహిరంగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసు
Swati Lakra | సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి స్వాతి లక్రా తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు
Police Recruitment | పోలీస్ ఉద్యోగ నియామకాల్లో దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన పోలీస్, కానిస్టేబుల్ అభ్యర్థులకు గత నెల 8న ఫిజికల్ ఈవెంట్స్ ప్రారంభించారు.
DGP Anjani Kumar | తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు
DGP Mahender Reddy | తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ దిశా
DGP Mahender Reddy | రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేసిందని సీపీ నాగరాజు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, డీజీపీ మహేందర్ రెడ్డి సూచనల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్
TSLPRB | రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు
సైబర్ నేరాల నియంత్రణతోపాటు నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటంలోనూ తామే నంబర్ వన్ అని తెలంగాణ పోలీసులు నిరూపించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన పోలీసులు మిగతా రాష్ర్టాలకంటే ముందున్నారు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్లకు రిైప్లె ఇవ్వొద్దని మంత్రి సూచించారు.