DGP Mahender reddy | శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే ముందంజలో
Woman Maoist | మెడికల్ ట్రీట్మెంట్ కోసం అడవిని వదిలి, ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళా మావోయిస్టుతో పాటు మరో ముగ్గురు సానుభూతి పరులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వైద్యానికి వ�
Ex MLC Puranam Satish | మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్కు ప్రమాదం తప్పింది. కుకునూరుపల్లి వద్ద సతీష్ కుమార్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుప్రమాదానికి గురైంది. ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బ్యాగ�
సైబర్ నేరాలను అరికట్టేందుకు, సైబర్ నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ‘సైకాప్స్' ఐటీ టూల్ను రూపొందించినందుకు జాతీయస్థాయిలో తెలంగాణ పోలీస్కు మొదటి బహుమతి లభించింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన సీసీటీఎన్�
ఏ ఆలోచనా ఒక్కరోజులోనే ఫలితమివ్వదు. ఎందులోనైనా ఒకేసారి మార్పు సాధ్యం కాదు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు నిర్దేంచుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి అమలుపై క్రమం తప్పకుండా ద�
పాట్నా : బిహార్ నవాడా జిల్లాలో తెలంగాణ పోలీసులపై నేరగాళ్లు దాడికి యత్నించారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు బిహార్కు వెళ్లారు. పక్కా సమాచారం మేరకు.. అక్కడి పోలీసుల సహాయంతో వారిని ప�
హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ కీ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ స్టేల్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రకటన చేశారు. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రాథమ
హైదరాబాద్ : నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆ ఐదుగురు తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్
హైదరాబాద్ : పంద్రాగస్టు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు నగరంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని,
హైదరాబాద్ : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్ వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈ నెల 21న నిర్వహించాల్సిన ఎగ్జామ్ను 28న నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటి�
హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీఎస్పీఎల్ఆర్బీ స్పష్టం చేసింద�
మంచి ఆశయాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే కానిదేమీలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిరూపించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ శాఖకు కావాల్సిన టెక్నాలజీ, వాహనాల�