పొరుగు రాష్ర్టాలకు మన పోలీసింగ్ పాఠాలు కేసుల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల వరకు.. నేరనియంత్రణ, సాంకేతికతలో ముందడుగు మన విధానాలు ఇతర రాష్ర్టాలు కాపీ హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం వస్తే నక్సలైట్
హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యో
ట్రాన్స్జెండర్ల హక్కులను కాపాడడంతోపాటు సమాజంలో వారిపట్ల ఉన్న వివక్షను పోగొట్టేందుకు ‘ప్రైడ్ ప్లేస్' సెల్ ఉపయోగపడుతుందని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. ట్రాన్స్జెండర్ల సాధకబాధకాలు గుర్తించే�
హైదరాబాద్ : పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైం�
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రయివేటు హోటల్ భవనం పైనుంచి తండ్రీకూతుళ్లు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలాలు లేవు.. ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమ�
నారాయణపేట : జిల్లా పరిధిలోని నర్వ మండలం కల్వల్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి అత్య�
హనుమకొండ : ప్రజలు సుఖ శాంతులతో స్వేచ్ఛగా జీవించాలంటే శాంతిభద్రతలు ప్రాధాన్యత ఎంతో ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ గణనీయమైన కృషి చేస్తున్నాదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో మాజీ ఎంపీ జితేందర్రెడ్డితో పాటు ఆయన పీఏ రాజుకు, మరికొందరికి సైబరాబాద్ పోలీసులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కుట్ర కేసులో ప్రధాన నింది�
హైదరాబాద్ : రాజకీయ నేతలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ అయ్యింది. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, పోలీస్లపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని తెచ్చే
Ganja seize | ఆంధ్రా - ఒడిశా సరిహద్దు నుండి తరలిస్తున్న గంజాయిని జనగామలో పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా.. టాస్క్ఫోర్స్, లింగాల ఘన్పూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు న
Home Minister Mahmood Ali | ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబిచ్చారు.