హైదరాబాద్ : భారతీయుల్లో వ్యక్తిత్వ పటిమ చాలా బలంగా ఉన్నప్పటికీ, టీమ్గా ఫెయిలవుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భం�
హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్పై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆటం బాంబు కంటే డ్రగ్స్ ప్రమాదకరమని స్పష్టం చేశారు. డీజీ లేదా అడిషనల్ డీజీ స్థ
హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం ప్రభుత్వ సంకల్ప బలానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్�
హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయా�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట ఏసీపీగా పనిచేస్తున్న పి నరేశ్రెడ్డిని మల్కాజ్గిరి ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస
ప్రభుత్వం ఇటీవల ఎంపిక చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) కు సోమవారం నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇస్తున్న శిక్షణ తరగతులను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త ప్రార
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. డ్రగ్స్, పేకాట క్లబ్బులు, మట్కాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఉత్తమ పనితీరు కనబ
పొరుగు రాష్ర్టాలకు మన పోలీసింగ్ పాఠాలు కేసుల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల వరకు.. నేరనియంత్రణ, సాంకేతికతలో ముందడుగు మన విధానాలు ఇతర రాష్ర్టాలు కాపీ హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం వస్తే నక్సలైట్
హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యో
ట్రాన్స్జెండర్ల హక్కులను కాపాడడంతోపాటు సమాజంలో వారిపట్ల ఉన్న వివక్షను పోగొట్టేందుకు ‘ప్రైడ్ ప్లేస్' సెల్ ఉపయోగపడుతుందని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. ట్రాన్స్జెండర్ల సాధకబాధకాలు గుర్తించే�
హైదరాబాద్ : పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైం�
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రయివేటు హోటల్ భవనం పైనుంచి తండ్రీకూతుళ్లు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. �