మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9: ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన�
మంత్రి నిరంజన్రెడ్డి గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని �
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమ�
కరీంనగర్ : పట్టణవాసుల అన్ని ప్రాథమిక సమస్యలనున దశల వారీగా పరిష్కరించనున్నట్లు కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 54 వ డివిజన్లోని మంకమ్మతోటలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్�
ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షు�
జూన్ జీతానికి అమలు.. జూలైలో ఖాతాలోకి 30శాతం ఫిట్మెంట్కు క్యాబినెట్ ఆమోదం 9,21,037 మందికి వేతన ప్రయోజనం తొలిసారి అన్ని క్యాటగిరీల వారికీ లబ్ధి దేశంలో మన ఉద్యోగులకే ఎక్కువ జీతం పెన్షనర్లకు 36 వాయిదాల్లో బకాయి
ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట వ్యవధి హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో పదిరోజులు పొడిగ�
సింగిరెడ్డి, తలసానికి క్యాబినెట్ అభినందన వానకాలానికి రైతులను సిద్ధం చేయండి అధికారులకు మంత్రిమండలి ఆదేశం యాసంగిలో 84 లక్షల టన్నుల సేకరణ కొద్దిరోజుల్లో మొత్తం సేకరణ పూర్తవ్వాలి సింగిరెడ్డి, తలసానికి క్�
ఇక ఎలాంటి సెటిల్మెంట్లు ఉండవు హద్దురాళ్లు, టిప్పన్ నక్షాతో మ్యాపింగ్ 11 నుంచి గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ఉమ్మడి 9 జిల్లాల్లో 27 గ్రామాల్లో సర్వే హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ):భూరికార్డుల ప్రక్షా�
ఉమ్మడి మెదక్లో 2.19 లక్షల ఎకరాలకు నీరు సర్వే పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరా�
పాజిటివిటీ రేటు తగ్గడంలో కీలకభూమిక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, జూన్ 8: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి�
ఓవైపు కొవిడ్.. ఆపై మెదడులో క్యాన్సర్ ట్యూమర్ కిమ్స్లో సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతం బేగంపేట్ జూన్ 8: కొవిడ్ బారిన పడటంతోపాటు మెదడులో భారీ క్యాన్సర్ కణితితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చైత్రిక (4) అ�