ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు. ఉదయాన్నే గ్ర�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం రానుందని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్
సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో చోటుదక్కింది. రా
గాంధీ దవాఖాన ఘటనపై ముమ్మర దర్యాప్తు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో హోంమంత్రి హైదరాబాద్/సిటీ బ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/ బన్సీలాల్పేట్: గాంధీ దవాఖానలో లైంగికదాడి ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పం�
యూఎన్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్కు వచ్చే ఏడాది అక్టోబర్లో ఆతిథ్యం ప్రపంచదేశాల నుంచి తరలిరానున్న ప్రతినిధులు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ వెల్లడి హైదరాబాద్, ఆగస్ట్ 17(�
టీసీఎస్ సహకారంతో తీసుకురానున్న ఉన్నత విద్యామండలి డాటా సైన్స్ విద్యార్థులకు టీసీఎస్ పాఠ్యాంశాల బోధన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఇరు సంస్థల ఒప్పందం హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సమాచార �
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తేతెలంగాణ): లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. �
దంపతులకు దేహశుద్ధి పాల్వంచ, ఆగస్టు 17: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేసిన దంపతులకు మంగళవారం దేహశుద్ధి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకున్నది. పాల్వంచకు చెందిన మేఘన స�
బీజేపీ నేతలకు దరఖాస్తులివ్వండి బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ పంచ్ హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాల అమలుకోసం అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూ బీజేపీ రాష్ట్ర అధ్య�