బీబీనగర్ సైనిక కళాశాల నుంచి ఎంపిక యాదాద్రి భువనగిరి, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అసమాన ప్ర�
బెస్ట్ పవర్ప్లాంట్ ఫెర్ఫార్మర్గా ఎంపిక హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యు
భైంసా టౌన్, జూన్ 4: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్కు చెందిన జవాన్ కత్తి పోతన్న (36) కరోనాతో మృతిచెందాడు. పోతన్నకు 20 రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ల
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి �
హైదరాబాద్ : తామే 23 కంపెనీల ద్వారా భూములను అభివృద్ధి చేసి రూ. 2 వేల కోట్లు సేకరిస్తామని అగ్రిగోల్డ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. 23 చోట్ల చేసే అభివృద్ధి పనులను తాము పర్యవేక్షణ చే
హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గడిచిన నెల రోజులుగా ముఖ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి, బీసీల ఐక్యత గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన�
హైదరాబాద్ : న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్యలపై సుమోటో, ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ ముగించింది. గత నెల 19న విచారణను పూర్తి అయ్యిందని, పోలీసులు మంథనిలోని ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర
వ్యక్తినుంచి వ్యవస్థ చేతికిరికార్డుల నిర్వహణ ఇష్టారాజ్యంగా మార్పులకు చెల్లుచీటీ ప్రామాణిక పత్రంగా కొత్త పాస్ పుస్తకం రైతుకు దక్కిన భరోసా 1.7 లక్షలకుపైగా భూ సమస్యలకు మోక్షం తెలంగాణ స్వరాష్ట్రంలో నేడు..
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ): ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ గడువును ఈ నెల 10 వరకు పొడగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ తెలిపారు. అపరాధ రుసు�
కేవలం గంటసేపు బ్యాటరీ చార్జింగ్తో 20 కిలోమీటర్లు ప్రయాణించగల సైకిల్ను రూపొందించాడు వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు. డీసీ మోటర్, బ్యాటరీ సహాయంతో దీన్ని తయారు
త్వరలో అందుబాటులోకి కొత్త కలెక్టరేట్లు, పోలీసు భవనాలు నిజామాబాద్/ వరంగల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో నిర్మిస్తున్న స�