హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం హైదరాబాద్లోని మంత్రుల క్వార్టర్స్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డికి మంత్రి పువ్వాడ శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు.