ప్రయాణికులు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోనూ ప్రయాణించేందుకు ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ స్కీమ్స్తో ప్రయాణికులను ఆకట్టుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు ప్రత్యేకంగా టికెట్స్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ�
ఆలయాల నిర్మాణానికి స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
ఖలీల్వాడి, మే 11 : ప్రజలు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల �
టీఎస్ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతామని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి త్
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తన బాధ్యతను విస్మరించి మొండి వైఖరిని అవలంబించడం సరికాదన్�
RTC Chairman Bajireddy | ఆర్టీసీ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొస్తానని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి వచ్చిన ఆయన పాత బస్టాండ్�
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దీనికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కార్పొరేట
డిచ్పల్లి : టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నియోజకవర్గంలోని పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ప�
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ : రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కొత్తగా నియామకమైన టీఆర్ఎస్ మండల, గ్రామ కమిటీల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కల�