ఖలీల్వాడి, జూన్ 11: ఎమ్మెల్సీ కవిత మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్కు చెందిన ఐదునెలల చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ
రాష్ట్ర ఆదాయంలో 38 శాతం ఉద్యోగుల వేతనాలకే కనీస వేతనంలోనూ కేరళ తర్వాత స్థానం మనదే సీపీఎస్ ఉద్యోగులకూ తెలంగాణ ఆపన్న హస్తం హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా
పీఆర్సీ జీవో జారీపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటున్న పలు సంఘాలు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ జీవోల జారీపై శుక్ర వారం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ రోజు చరి�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్కు చోటు దక్కడంపై ఆ విద్యాసంస్థ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం �
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షనర్లకు కూడా 30 శాతం పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్�
హైదరాబాద్ : రాపన్జెల్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలిక ప్రాణాలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) లోని సర్జన్లు కాపాడారు. రాపన్జెల్ సిండ్రోమ్ కలిగిన వారి జీవితం సాధా�
జాతీయ సగటు కన్నా రెట్టింపు వృద్ధిరేటు పెట్టుబడుల్లో 80% రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కరోనా సంక్షోభ కాలంలోనూ అదే జోరు కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యం మంత్రి కే తారక రామా
ఫార్మా హబ్గా హైదరాబాద్ భారతీయ ఔషధ రంగానికి ప్రధాన కేంద్రం హైదరాబాదే. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి కూడా కొనసాగుతున్నది. అందుకే కరోనా విపత్తు సమయంలోనూ గణనీయమైన వృద్ధిని తెలంగాణ సాధించింది
నియోపొలిస్ పేరుతో అభివృద్ధి ఐటీ కారిడార్లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న కోకాపేటలో హెచ్ఎండీఏ నియోపొలిస్ పేరుతో అభివృద్ధి చేస్తున్న వెంచర్లో భారీ హోర్డింగ్ను అధికారులు ఏర్పాటుచేశారు. సుమార
ఆ హోదాలో తొలిసారి రానున్న జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకరించిన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణకు వస్తున్నారు. జస్టిస్
సూర్యాపేట, జూన్ 10: కాలం చెల్లిన, ప్రాసెసింగ్ చేయని విత్తనాలను ప్యాకెట్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రూ.13.51 కోట్ల విలువైన వివిధరకాల 986.74 కిలోల విత్తనాల�
కాలినడకన ముంబైకి వికారాబాద్వాసి పరిగి, జూన్ 10: కరోనా సమయంలో వేలమందికి సహాయం చేస్తున్న సినీనటుడు సోనూసూద్ను కలిసేందుకు వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాల్పల్లికి చెందిన వెంకటేశ్ కాలినడక ముంబై వె�
ఆరుచోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమలలో గదుల కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపు కోసం 6 చోట్ల రిజిస్ట్రేషన్�