హైదరాబాద్ : వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరా
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జస్టిస్ ఎన్.వి
హైదరాబాద్ : ఆరు నెలలు కష్టపడండి.. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో భాగంగా �
తెల్ల బంగారం పండిస్తే.. తెలంగాణ బంగారమైతది.. రైతు ఇంట బంగారం నిండుతది.. అమ్ముడుపోయే పంటలనే సాగుచేయాలి పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్.. రాష్ట్రంలో ఈ 5 పంటలకు అద్భుత అవకాశం మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్�
7 కొత్త వైద్య కాలేజీలతో ప్రజలకు త్వరగా సేవలు మారుమూల జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు గోల్డెన్ అవర్లో వైద్యం పెరుగనున్న ఎంబీబీఎస్, పీజీ సీట్లు కేంద్ర సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ ముందడుగు హైదరా�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు అతి తక్కువ వ్యవధిలో 1,261 పడకలతో ‘టిమ్స్’ ప్రారంభం సుమారు 1,500 మంది కరోనా రోగులకు చికిత్స సత్వర నియామకాలు టిమ్స్ దవాఖానను నెలకొల్పడంతోపాటు దానికి అవసరమైన వైద్యసిబ్�
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను శనివారం పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ బార్ కౌన్స�
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.3.10 కోట్ల విలువైన విత్తనాలు సీజ్ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 12: రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఇందులో భాగంగా గత కొన్ని రోజు
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి పరుగులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, జూన్ 12: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎలా వెళ్తారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్ల�
కూసుమంచి : ఖమ్మం జిల్లాలోనే అతి పెద్దచెరువు పాలేరులో ఈ ఏడాది చేపలు, రోయ్యల వేటకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి మత్స్యకారులు రిజర్వాయర్లోకి దిగనున్నారు. అధికారికంగా 1,350 మంది మత్స్యకారులు, అనధికారికంగా మ