రూ. 516.95 కోట్లు జమ తొలిరోజు 16.95 లక్షల మందికి రైతుబంధు పంపిణీపై మంత్రి నిరంజన్రెడ్డి హర్షం హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకర�
పెట్టుబడి సాయంపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 15: కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కర్షకుల ఖాతాల్లో జమ చేయడంపై రైతులు హర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1556 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 14 మంది చనిపోయారు. 2070 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత�
హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గౌడన్ల నిర్మాణాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తగు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశే�
హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం వెలువరించింది. జూన్ 15వ తేదీతో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. కాగా ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చ
నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల�
సూర్యాపేట : అమరవీరుడు, కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భా
అమరావతి : ఏపీలోని విజయవాడలో గల హనుమాన్పేటలోని లాడ్జిలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని యాదాద్రి జిల్లా వెలిగొండ మండలం ఆరూర్ నివాసి నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా కొవిడ్-19 కారణంగా 12 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,175 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియా ద్వారా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించార�
హైదరాబాద్ : నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అధికారులను సీఎం కేసీఆ
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయేండ్లు దాటినా పల్లెలు, పట్టణాల్లో ఆశించనమేరకు అభివృద్ధి చోటుచేసుకోకపోవడం పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ