హైదరాబాద్ : న్యాక్ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాక్లో అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై ఆరా తీశారు. న్యాక్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై కూలంక�
వరంగల్ : నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల హాస్పిటల్లో డాక్టర్లు అందిస్తున్న వైద్య స
హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ‘హైదరాబాద్ సైకిల్ గ్రూప్’ చేపట్టిన ‘తిరంగా సైకిల్ యాత్ర’ను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులు 350 మంద
కరీంనగర్ : బీసీ కులాల ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించే వ్యక్తి సీఎం కేసీఆర్. వేల కోట్ల విలువగల 82.30 ఎకరాల భూములను ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడంహైదరాబాద్ నడిబొడ్డున కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ�
నిజామాబాద్ : దేశంలోని ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రం అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం బాన్సువాడ పట్టణంలో జ
సింగపూర్ : నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి సంప్రదాయ నృత్యంతో.. కాకతీయ సంప్రదాయ వారసత్వ కీర్తిని పెంపొందించేందుకు ఎంత గానో కృషి చేస్తున్న పద్మశ్రీ గ్రహీత డా. పద్మజా రెడ్డి గడ్డంను తెలంగాణ కల్చరల్ సొసైటీ సిం�
మహబూబాబాద్ 13 : రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చే�
బంజారాహిల్స్, ఆగస్టు 13: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలో భాగంగా.. బంజారాహిల్స్ రోడ్ నెం 1లో ఓ ప్రైవేటు కళాశాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.. అదే సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద
ఇబ్రహీంపట్నం, ఆగష్టు 13 : మత్స్యకారుల ఆర్థిక స్థితిగుతులను మెరుగుపర్చటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన గంగపుత్ర సంఘం సభ్య�
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలకపాత్ర అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కోర్టులో న్యాయవాదులకు జాతీయ పథకాల పంపిణీ చ�
నిజామాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి �
హైదరాబాద్ : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) సింగపూర్ విభాగం అధ్వర్యంలో సింగపూర్ లో నివసిస్తున్న ఆర్య వైశ్యులు శ్రావణపౌర్ణమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీతధారణ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జర�
మహబూబ్ నగర్ ఆగస్టు 13 : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన జిల
హైదరాబాద్ : గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ట్రైకార్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రామచంద్రనాయక్కు �