రంగారెడ్డి : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు నరసింహారెడ్డి ఇంటికెళ్లి మంత్రి రాఖీ
అమీన్పూర్,ఆగస్టు 11 : షేర్ మార్కెట్లో లక్షల రుపాయాలు పెట్టి నష్టపోయిన సాప్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి �
అమీన్పూర్,ఆగస్టు 11 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మహిళను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారంచోటుచేసుకుంది. ఎస్ఐ క�
కీసర, ఆగస్టు 11 : అర్హులైన నిరుపేదలందరికి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చె�
మెదక్ : మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కల్యాణ �
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప నిర్ణయం అని సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ కొనియాడారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మ్యూజిక్ డై�
కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని మహేశ్వరీ థియేటర్లో గాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడ�
నల్లగొండ : శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు (Nagarjuna sagar) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్
ములుగు : జిల్లాలో ఘో ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం అబ్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిప�
నిర్మల్, ఆగష్టు, 11: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబ�
నల్లగొండ : జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ కన్నుమూశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో పిచ్చమ్మ భౌతికదేహానికిపూలమాల వేసి నివాళ�
యాదాద్రి భువనగిరి : 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద నుంచి ఆలయ ఈవో ఎన్ గీత మున్సిప
జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నియోజకవర్గానికి చెందిన 25 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేశారు. జగిత్యాల పావని కంటి దవాఖానలో అపి,రోటరీ క్లబ్ సహకారంతో ఉచితంగా మందులు, కంటి అద�
నిర్మల్, ఆగష్టు 11 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని తిరుమల థియేటర్లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీక్షించారు. విద్యార్�