తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమ భరత్కుమార్ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల కార్యాచరణకు పూనుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని �
ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్చేసి, వారి నగ్న చిత్రాలను తీసి వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
2018 తర్వాత రాష్ట్రంలో ఐదు సీట్లకు ఉప ఎన్నికలు.అందులో మూడు టీఆర్ఎస్వే.. ! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 సీట్లకు బైపోల్స్. మూడింటికి మూడు టీఆర్ఎస్వే... హ్యాట్రిక్!! ఈ హ్యాట్రిక్ పరంపర మున్ముందు కొనసాగనుంది.
ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే కోటి రూపాయలతో దొరికింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడై కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
మునుగోడు ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని మరోసారి ఈ విజయం ద్వారా రుజువైంది. వారు సీఎం కేసీఆర్పై, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు వందశాతం ప్రయత్నం చేస్తా.
మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పన్నిన వ్యూహాలు ఫలించాయి. క్షేత్రస్థాయిలో మొదటినుంచీ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన కృషి అందుకు తోడయ్యింది.
సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వీటిలో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది.
‘ఉపఎన్నికలు వస్తేనే నిధులొస్తాయి.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దుబ్బాకలో, హుజూరాబాద్లో ఇదే జరిగింది. ఉపఎన్నిక వచ్చినందుకే దళితబంధు పథకం ప్రకటించారు. నిధులు కేటాయించారు.
వరంగల్ నగరంలో ఓ వ్యక్తి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేస్తే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 లక్షలు స్వాహా అయ్యాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హనుమంతరావు, ప్రధానకార్యదర్శిగా నవాత్ సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సంఘం రాష్ట్ర ఎన్నికలు హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజ
మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సీఐ బాలాజీ కథనం ప్రకారం..