యాదాద్రి భువనగిరి : 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద నుంచి ఆలయ ఈవో ఎన్ గీత మున్సిప
జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నియోజకవర్గానికి చెందిన 25 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేశారు. జగిత్యాల పావని కంటి దవాఖానలో అపి,రోటరీ క్లబ్ సహకారంతో ఉచితంగా మందులు, కంటి అద�
నిర్మల్, ఆగష్టు 11 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని తిరుమల థియేటర్లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీక్షించారు. విద్యార్�
మహబూబాబాద్, ఆగష్టు 11 : భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మం
సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడంపై ఇతర రాష్ట్రాల అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
నిర్మల్ : జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభ�
కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా బాన్సువాడ గ్రామీణ మండలం జేకే తండాలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈసందర్
వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుల గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేయడానికే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం ఆరెగూడ�
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 10 : 20ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం పెద్ద చెరువును సందర్శించారు. నీరు 30అడుగుల పైనే చేరుకో
నల్లగొండ, ఆగస్ట్ 10. నల్లగొండ జిల్లా కలెక్టర్గా టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యత లు నిర్వహిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , న�
ఘట్కేసర్,ఆగస్టు10 : మాల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని బుధవారం మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చం�
నిర్మల్ : స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురవేయాలని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు, అమరవీరుల
కరీంనగర్ : భారత స్వతంత్య్రం కోసం అహర్నిశలు పోరాడిన వారి గురించి స్మరించుకుంటు వారి పోరాట త్యాగాలను భావితరాలకు చాట్టిచెప్పేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగు�
చేర్యాల, ఆగస్టు 10 : శుష్క ప్రియాలు..శూన్యహస్తలతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో యాత్ర బంద్ చేసుకొని.. కేంద్రం నుంచి న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకువస్తే �
మహబూబాబాద్, ఆగస్ట్ -10 : గాంధీజీని సినిమాను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదగాలని, అలాగే ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే �