ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు మెరుగు పరిచిన దృష్ట్యా విద్యార్థుల సంఖ్యను పెంచాలని వరంగల్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులను కోరారు.
సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన�
మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
‘ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డు అందుకున్న తెలంగాణ బిడ్డ గౌరవి రెడ్డి రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
CM KCR | కేంద్రం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలోని పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని బ�
రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు - మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన యజమానులకు అవగాహన కల్పించే లా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపా�