Crime news | డుపునొప్పితో బాధపడుతూ ఓవ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో చోటు చేసుకుంది.
Mayor Buchi Reddy | రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిఅన్నారు.
Minister Jagdish Reddy |కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరిని జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Minister Jagdish Reddy | పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ. 4 కోట్ల 50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనాన్ని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
Professor Limbadri | తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణను గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తూ ఫలితాలను విడుదల చేస్తున్న మహత్మా గాంధీ యూనివర్సిటీ సేవలు హర్షనీయమని ఉన్నత విద్యా మండలి చ�
దక్షత, దార్శనికత కలిగిన.. సమర్థుడై.. చేయాలన్న తపన ఉన్న నేత పాలకుడైతే ఎంతటి తీవ్రమైన సమస్య అయినా ఎలా పరిష్కారమవుతుందో.. తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖచిత్రాన్ని.. అన్నదాతల కండ్లల్లో ఆనందబాష్పాలే చెప్తాయి.
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
యాదగిరిగుట్ట క్షేత్రానికి 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాతల ద్వారా రూ.90 కోట్ల మేర విరాళాలు అందినట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. ఇందులో స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడం, స్వామివారి బంగారు ఆభరణాలు,
భద్రాచలం దాని పరిసర ప్రాంతాలపై గోదావరి వరదల ప్రభావం, ముంపునకు గల కారణాలు? చేపట్టాల్సిన నివారణ చర్యలు తదితర అంశాల అధ్యయనానికి ఏర్పాటైన ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించిం
రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఓ సమగ్ర చట్టాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఇచ్చి మార్గదర్శకాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్య
ద్ర ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నదని, అందుకే ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..