తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్రవ్యాప్తంగా పరుచుకున్న పచ్చదనం దేశానికి ఆదర్శంగా ఉన్నదని ‘గ్రీన్ తమిళనాడు మిషన్' డైరెక్టర్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ కొనియాడారు.
కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, చెరువులను ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన తెలంగాణ ఇరిగేషన్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ను (టీఐడీఎస్ఎస్) వచ్చే మే నాటికి పూర్తిచేయాలని �
తమ పక్కలో బల్లెంలా మారిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఎంతైనా ఖర్చు పెట్టడానికి పూనుకున్నది. ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఏకంగా రూ.100 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధమైంది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సామాజిక మా