తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్ల మధ్య మొత్తం 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు వెల్లడించారు.
B(T)RS Australia | దేశంలో ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించి, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఇషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Minister Gangula |బెంగుళూరు వంటి నగరాలకు ధీటుగా కరీంనగర్ నగరాన్ని పచ్చదనం ,పరిశుభ్రతలతో అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని
PUC Chairman|దండుమల్కాపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, దండుమల్కాపూర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ నిలకడ లేని వ్యక్తులని , అన్నదమ్ములిద్దరూ కోవర్ట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు.