Minister Koppula| మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి దిమ్మ తిరిగేలా ఓటర్లు తగిన తీర్పు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా
గృహ (క్యాటగిరీ-1), గృహేతర (క్యాటగిరీ-2) విద్యుత్తు సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు (పేరు మార్పు) ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
యాదగిరిగుట్ట క్షేత్రంలోని స్కల్ప్చర్ (శిల్పకళ) ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల ట్రెడిషనల్ స్కల్పర్ అండ్ ఆర్కిటెక్చర్ (టెంపుల్ ఆర్కిటెక్చర్) డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై విధించిన ఐదుశాతం జీఎస్టీని రద్దు చేయాలని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు డిమాండ్ చేశారు .
మద్యం మత్తులో బెజ్జంకి ఎస్సై వీరంగం సృష్టించాడు. అడ్డువచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
యుగాల నాటి ప్రాచీన స్వయంభూ నారసింహస్వామివారి దేవాలయాన్ని ఆధునిక కాలంలో ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించడం గొప్ప విషయమని భువనేశ్వరి పీఠాధిపతి కమలానందభారతీ స్వామీజీ కొనియాడారు.
రామదాసుకు శ్రీరాముడంటే ఎంత ఇష్టమో మనం విన్నాం. ఎన్నో కీర్తనలు విరచించి రామయ్యను కొలిచిన మహా భక్తుడాయన. అలాంటి భక్తులు నేటికీ ఉన్నారు. ఆయనలా కీర్తనలు రాయకపోయినా నిరంతరం రామజపం చేస్తున్నారు.