తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని.. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణతో మెరిసింది. ఛత్తీస్గఢ్ వేదికగా జరుగుతున్న అండర్-23 చాంపియన్షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో నందిని 13.73 సెకన్లలో ల
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కారు గుర్తుకే ఓటు వేస్తామని కల్లు గీత కార్మికులు, గౌడ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.
మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు.
అదానీ, టాటా, ఎస్సార్, టోరంట్ వంటి నాలుగు కార్పొరేట్ కంపెనీల మేలు కోసమే కేంద్రం విద్యుత్తు సవరణ బిల్లు తెచ్చిందని అలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు శైలేంద్ర దూబే ఆగ్రహం �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ఏకంగా రాష్ట్ర అవతరణనే అవమానించిన ఆయన.. తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా మార్చాలని �