Harish Rao | గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేసిందని మంత్రి హరీశ్రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
మరో పది నిమిషాల్లో ఇల్లు చేరాల్సిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని, ఓ డ్రైవర్ను రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివ
యాదగిరిగుట్ట కొండగుహలో వెలిసిన స్వయంభూ నారసింహుడి దర్శనం మరింత శీఘ్రమైంది. స్వామివారి బ్రేక్ దర్శనానికి మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఉదయం 9గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్�
మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉండగా, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఏ ప్రయోజనాలను ఆశించి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు? నమ్మి తనకు ఓటు వేసిన ప్రజలను ఆయన ఎందుకు మోసం చేశారో అందరికీ తెలిసిందే. ప�
తెలంగాణ ఉద్యమానికి నాడు సిద్దిపేట ఉద్యమ సద్ది కట్టింది. కేసీఆర్ ఇచ్చిన ‘జై తెలంగాణ’ పిలుపుకు పులకించి నిండు మనసుతో దీవించింది. సరిగ్గా అలాంటి దృశ్యం ఆవిష్కరించడానికి మునుగోడుకు అవకాశం లభించింది. అందు�
ఉప ఎన్నికలు ఏ కారణం వల్ల వచ్చినా అందులో గెలవాలనే తపన అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తాము ఎంత మేర న్యాయం చేశామనేది పార్టీలు ఆత్మావలోకనం చేసుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని
తెలంగాణ తొలి దశ పోరాటం నుండి మలి దశ పోరాటం వరకు తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజా కవి గూడ అంజయ్య. కాలాన్ని తన వెనకాల నిలబెట్టుకొని తన రచనలతో, గానంతో సమాజాన్ని కదిలించి దోపిడి�
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.73,767 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53,109 కోట్లు రాగా ఈసారి మరో రూ.20వేల కోట్లు పెరిగింది.
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదా�