యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో త్వర లో బ్రేక్ దర్శనం భక్తులకు అందుబాటులోకి రానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నా
Minister |మునుగోడు ఎన్నికల్లో ఓటర్లకు మాయమాటలు చెప్పి గెలిచేందుకు బీజేపీ మరోసారి చేస్తున్న మోసాన్ని ప్రజలు గుర్తించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
PVNR statue | సిడ్నీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి పీవీ కుమార్తె వాణిదేవి హాజరయ్యారు. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరై పీవీ ఘనంగా న�
తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి చోటు చేసుకుంది
‘బావా.. చిన్న రిక్వెస్ట్. గట్టుప్పల్కు చెందిన యశోద (దివ్యాంగురాలు) గతంలో కామినేని దవాఖానలో జీఎన్ఎంగా పనిచేసింది. ప్రస్తుతం చదువుకొంటూనే ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్నది.
కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీకి కోవర్ట్గా పనిచేశానని స్వయంగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు నమ్మడం లేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజ�
సీఎం కేసీఆర్ నిజమైన పూలే వారసుడని, బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని, దీనిని బీసీ బిడ్డలు, నేతలు గుర్తించి పార్టీలోకి తరలిరావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన గుర్తును మార్చిన అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఈవో వికాస్రాజ్ ఓ ప్రకటన విడుదలచేశారు.
Joinings| మునుగోడు మండలంలోని రత్తిపెళ్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ వందమంది కాంగ్రెస్ కార్యకర్తలతో టీఆర్ఎస్ లో చేరారు.