Journalists | జర్నలిస్టుల సంక్షేమమే(Journalists Welafare) ధ్యేయంగా మీడియా అకాడమీపనిచేస్తుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్(Media Academy Chairman) అల్లం నారాయణ అన్నారు.
Ethanol Factory | జగిత్యాల జిల్లా(Jagtial district) ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు
Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని లోక్సభ బీఆర్ఎస్(BRS) పక్ష నేత నామా నాగేశ్వర్రావు(Nama Nageshwar) ధ్వజమెత్తారు.
Hundi Income | యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి 15 రోజుల హుండీ ఆదాయం(Hundi income) రూ .1,23,89,437 వచ్చిందని ఆలయ అధికారులు (Temple Officials) వెల్లడించారు.
Minister Gangula | తెలంగాణలోని బీసీ బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కరీంనగర్(Karim nagar)లో రూ. 27 కోట్లతో నిర్మిస్తున్న బీసీ మహిళా వ్యవసాయ కళాశాల(College) భవనం పనులను త్వరలో ప్రారంభించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్�
బీఆర్ఎస్ పార్టీ(BRS)ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర (Maharastra)లో బీఆర్ఎస్కు అనూహ్య స్పందన వస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు.
Minister Errabelli | తెలంగాణ(Stri Nidhi)లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Redco | పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెడ్కో సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాల(Charging Centres)ను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్(రెడ్కో) వై. సతీశ్ రెడ్డి
వెల్లడించారు.
Singareni | తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి(Singareni)ని అన్ని విధాల ఆదుకుంటున్న సీఎం కేసీఆర్(CM KCR) కాంట్రాక్టు కార్మికులకు సైతం అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే (Ramagundam Mla) కోరుకంటి చందర్ పేర్కొన్నారు.
Sri Rama Navami | శ్రీరామ నవమి(Sri Rama Navam) సందర్భంగా ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో గురువారం శ్రీరాముని శోభాయాత్ర(Shobhayatra) ఉత్సాహంగా, వైభవంగా కొనసాగింది.
Dubbing | తెలంగాణ రాష్ట్ర యువత డబ్బింగ్(Dubbing) రంగంలో శిక్షణ పొంది సినిమా రంగంలో(Cine industry) రాణించాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ(Mamidi Harikrishna) అన్నారు.