Loan waiver | కొర్రీలు, నిబంధలు పెట్టకుండా రుణం తీసుకున్న రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ( Loan waiver) చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా చండ్రుగొండలోని గానుగపాడు సొసైటీ కార్యాలయం ఎదుట రైతులతో �
Kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది..కాళేశ్వరం (Kaleshwaram project)కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ(Congress) వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేశాయి.
Jagadish Reddy | రుణమాఫీకి ఇచ్చిన డబ్బులకంటే ఫ్లెక్సీలు, ప్రచారాలు, పాలాభిషేకాలకే ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
Fraud | కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి విద్యుత్ ఉద్యోగి ఓ యువతి నుంచి రూ. 19.50 లక్షలు తీసుకొని.. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ముఖం చాటేశాడు(Fraud). వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ మమతనగర్కు చెందిన ఓ యు
MLA Talasani | ఆషాడ బోనాల ఉత్సవాలు(Bonala festival) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్�
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు(Medigadda Barrage) వరద ప్రవాహం(Heavy flood) పోటెత్తుతోంది.
మూసీ సుందరీకరణ అంశం సోషల్ మీడియాలో జోరు చర్చకు దారితీసింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీని రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పగా.. మూడు నెలల్లోనే అంచనా వ�
T-Hub | స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎన్ఈసీతో(NEC company) కలిసి పనిచేస్తామని టీ హబ్(T-Hub) సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. ఎన్ఈసీ నెట్వర్స్ అండ్ సిస్టం ఇంటిగ్రేషన్ కార్పొరేషన్ సీనియర్ �
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు(Medigadda Barrage) వరద ప్రవాహం(Heavy flood) పోటెత్తుతోంది.
Stray dogs | సీఎం రేవంత్ అంకుల్ కుక్కల బారి నుంచి మా ప్రాణాలు కాపాడండి అంటూ కుత్బుల్లాపూర్లో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
Pedavagu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు(Pedavagu) కొట్టుకుపోవ డంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.