Minister Talasani | హైదరాబాద్లో నిర్వహించనున్న ఆషాఢ భోనాలు జూన్ 22 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
EAMCET Rankers | ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులకు ర్యాంకులు రావడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) సంతోషం వ్యక్తం చేశారు.
Yadagiri gutta | యాదగిరి గుట్టలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ చిన్నపురెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా�
Mla Bhupal Reddy | నల్లగొండ నియోజక వర్గంలో ఇప్పటివరకు రూ. 1300 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Mla Bhupal Reddy) స్పష్టం చేశారు.
BRS | సబ్బండ వర్ణాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడతాయని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
Minister Gangula | రాష్ట్రంలో ధాన్యం సేకరణ రాబోయే పదిరోజులు మరింత కీలకం కాబోతున్న నేపథ్యంలో ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కావద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అధికారులను ఆదేశించారు.
Minister Satyavati Rathode | అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడ వద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) రైతులకు భరోసా కల్పించారు.
Minister Errabelli | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్( Chief Minister KCR) తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador) అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
CM KCR | జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసు క్రమబద్ధీకరణకు(Regularzation) తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది .
Minister Errabelli | తెలంగాణ ప్రభుత్వం వెలమల ఆత్మగౌరవ భవనానికి హైదరాబాద్లో 5 ఎకరాల స్థలం కెటాయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) తెలిపారు.
MLA Gandra | తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రజల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Mla Venkata ramana reddy) అన్నారు.
కులవృత్తులకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన కులవృత్తులు సర్కార్ చర్యలతో స్వరాష్ట్రంలో ఓ వెలుగు వెలుగుతున్నాయి. దేశ�