Sathyavathi Rathod | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గిరిజనుల వ్యతిరేకి అని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod), తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం మహబూబాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కురవి మండలం అయ్యగారిపల్లి వద్ద చోటు చేసుకుంది.
Hyderabad | కొన్ని గంటల పాటు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్లో(Siddiqnagar) పక్కకు ఒరిగిన భవనాన్ని(Demolish building) అధికారులు హైడ్రాలిక్ మిషన్తో కూల్చివేస్తున్నారు. సంఘటన స్థలానికి �
Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి పాలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపులు, ఢిల్లీ టూర్లకు తిరుగుతుండటంతో రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్థంగా మారింది. అధికారుల అలసత్వానికి అడ్డేలేకుండా పోయింది.
Gurukula schools | బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలుగిన గురుకులాలు, నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. జ్ఞానంతో విలసిల్లాల్సిన పాఠశాలలు విద్యార్థుల పాలిట మృత్యు కేంద్రాలుగా మారాయి.
Julurupadu | ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్కు తీసుకొస్తే అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరును నిరస్తూ ఆందోళన(Farmers agitation) చేపట్టారు.
Hyderabad | కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి(Fruit vendor) బాలుడిపై లైంగిక దాడికి(Assault boy) యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన కూకట్పల్లిలోని వివేకానందనగర్లో చోటు చేసుకుంది.
Vemulavada | వేములవాడకు(Vemulavada )సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు రాజన్న దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ప్రధాన ద్వారం మూసివేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్
Revanth Reddy | : సీఎం ( Revanth Reddy) నేడు వేములవాడ పట్టణంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్స సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా బీఆర్ఎస్(BRS leaders), బీజేపీ నేతలు, మాజీ సర్పంచ�
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడ పట్టణంలో సీఎం పర్యటించిన అనంతరం రాజన్నను దర్శించుకుని పూజలు �
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లా ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని (Panchayat Raj staff) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.