CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్నగర్లో (Mahabubnagar )పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్
Komati Reddy | రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడం ఎంతో గొప్ప విషయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komati Reddy) అన్నారు.
Karimnagar | సికాస వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మావోయిస్టు(Former Maoist Hussain) కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్ హుస్సేన్ రియాజ్ అలియాస్ సుధాకర్, రమాకాంత్ను సోమవారం తెల్లవారు జామున కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆయన న�
CC roads | బాగ్అంబర్పేట డివిజన్ కుర్మబస్తీ, పోచమ్మబస్తీల్లో నూతన సీసీ రోడ్ల(CC roads) నిర్మాణానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) సంబంధిత జీహెచ్ఎంసీ అ�
Satish Reddy | రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్(Y. Satish Reddy) ప్రభుత్వమో.. సర్కస్ కంపెనీనో అర్థం కావడం లేదని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) విమర్శించారు.
Electric shock |కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు(Electric shock) తెగిపడి విద్యా ర్థులకు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాలలో( Gurukula School) సోమవార�
Ponnam Prabhakar | ఎల్బీనగర్ జోన్ పరిధిలోని రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పొన్నం మ�
Bandi Sanjay | రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలకు(Gurukula Vidyalayas) రూపొందించిన కొత్త టైం టేబుల్(Gurukula Vidyalayas) పనివేళలను కుదించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు.
Warangal | రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ గుండాల(Congress goons) దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్(Warangal) జిల్లా రాయపర్తి మండలంలోని బురహాన్ పల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ (Former Sarpanch murdered) సూదుల దేవేందర్ రావురాత్రి తన ఇంట్�
Suryapet | సూర్యాపేట(Suryapet district) మండలం టేకుమట్ల గ్రామం వద్దగల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సాయి కృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Travel bus)డ్రైవర్కు �
ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ వద్ద శుక్రవారం ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంటే.. మరోపక్క గ్రూప్-4 ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థు లు వచ్చారు.
డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు కదం తొక్కారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ముందస్తు అరెస్టులకు వెరవలేదు.
ఉద్యోగాల కోసం కాంగ్రెస్ సర్కారుపై చావో, రేవో తేల్చుకుంటాం.. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాడుతాం.. అమలు చేయకుంటే ఆ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరుబాట వీడబోము.. అని నిరుద్యోగులు ప్రతినబూనారు.