Karimnagar | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లితున్నది. సబ్బండ వర్ణాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు.
Hyderabad | మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో( Maduranagar PS) దారుణం చోటు చేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి (Assault)పాల్పడి తీవ్రంగా హింసించడం సంచలనం రేపింది.
KTR | నేడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆటో డ్రైవర్ల మహాధర్నా(Auto drivers mahadharna) కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొననున్నారు. ఆటో డ్రైవర్ల మహాధర్నాకు మద్దతు తెలుపనున్నారు.
MLA Talasani | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం(Tulam bangaram) ఎప్పుడిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్�
Hyderabad | సదర్ ఉత్సవాలను(Sadar festival) వీక్షించేందుకు వచ్చిన పలువురి సెల్ ఫోన్లు(Cell phones) చోరీకి గురైన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Nagarkurnool | డబుల్ బెడ్రూం(Double bedroom houses) ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurthi) తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు.
Asifabad | పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం(Crop damage) అందలేదని సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దిందా, కేతిని, చిత్తం గ్రామాలకు చెందిన 60 మందికి పైగా రైతు�
MLA Lakshmareddy | కాలనీలలో తాగునీటి సమస్య(Drinking water) లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) తెలిపారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8 నుంచి పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నారు. ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ వెం
Car accident | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై(PV Expressway) కారు బోల్తా(Car accident) పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు గాయాలయ్యాయి.
RTC bus | ఆర్టీస బస్సు బోల్తాపడటంతో(RTC bus Overturns) పలువురు డ్రైవర్తో పాటు పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చౌటుప్పల్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Gadwala | ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory) అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.