బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్ర్టాన్ని రుణాల ఊబిలో ముంచిందని అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అధికారంలోకి వచ్చిన గత రెండు నెలల నుంచి తాను కూడా అప్పులు చేసే పనిలోనే నిమగ్నమైం�
దళితబంధు కోసం ఐక్యం గా ఉద్యమిస్తామని దళితబంధు సాధన సమితి నాయకు లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు సాధి స్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్
గ్రూప్ -4 ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 300 మార్కులకు 220.458 మార్కులతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్గా నిలిచాడు. టాప్ -10లో 9 మంది పురుషులు నిలువగా, ఒకే ఒక్క మహిళా అభ్యర్థి టాప్-10లో �
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఏర్పడి 15 ఏండ్లు అవుతున్న సందర్భంగా శని, ఆదివారాల్లో ఖమ్మం నగరంలో మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆ వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, జాతీయ కార్యదర్శి కేఎస్ మల్ల�
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ పదవికి సీ మురళీధర్ గురువారం రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఈఎన్సీ జనరల్గా, ప్రస్తుతం ఈఎన్సీ అడ్మిన్గా కొనసాగుతున్న అనిల్కుమార్ను కొత్తగా నియమించే అవకాశాలు కనిపిస
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వసూళ్లకు తెరలేపిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. ఢిల్లీ పెద్దలు టార్గెట్ పెట్టారంటూ రియల్ ఎస్టేట్ వ్యా�
వికారాబాద్ జిల్లా కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం సాగు భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకొని ఇప్పుడు తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. పరిహార
దళితబంధు పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. దళితబంధును అమలు చేసి తమను ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించ�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటమికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రోహిత్రావే కారణమంటూ ఆ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్ ఈనెల
ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్తోపాటు మరో ముగ్గురు ఆ లయ పాలక మండలి సభ్యులను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండలం గోపాలరావుపేటకు చెందిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ కొనేండ్ల క్రిత
బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన ఇరువురు నాయకులు ఒకరినొకరు పల�
Summer | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేసవిలో భగభగలే!ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన వేసవిని చూడక తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్ర�
తెలంగాణ యోధుడు కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సికింద్రాబ�