CM Revanth reddy | పదేండ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ �
నల్లగొండ నియోజకవర్గానికి చెందిన అర్హులైన పట్టభద్రులు మార్చి 14 వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల 6కే గడువు ముగిసినా.. కొత్త దరఖాస్తులను స్వీకరిస్�
Tranfers | పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభత్వం.. బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బద�
ACB | పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్పేట తాసీల్దార్ తోడేటి సత్యనారాయణ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అధికారుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు మున్సిపాలిటీకి చెందిన మువ్వ రామశేషగ
Protest | మద్దతు ధర కోసం పల్లి రైతులు కన్నెర్ర చేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు నాగర్కర్నూల్లో ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డు ఎదుట పల్లి బస్తాలను కాల్చివేశారు. వివరాలు ఇల�
Rajya Sabha | రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అ
MP Elections | షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుక
సభ పెట్టి ఇక్కడి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందని ఈ బహిరంగ సభ పెట్టానే తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇయ్యాల ఏ ఎలక్షన్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రెండు నెలలకో, మూడు నెలలో ఉన్నవి. నేను ఇయ్యాల వచ్చింది ర�
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్డెవలప్మెంట్(నాబార్డు) సహకారంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషనల్ సెల్ ఆధ్వర్యంలో వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు �
అసెంబ్లీ సమావేశాలు రెం డురోజులపాటు పొడిగించే అవకాశాలున్నాయి. ఈ నెల 13తో ముగియాల్సిన సమావేశాలు ఆ రోజున మేడిగడ్డ పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12న సభ వాయిదా వేసి తిరిగి 14, 15 తేదీల్లో కొనసాగించే �
అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసులో అమ్మ కన్నుమూసింది. తల్లిలోటు తెలియకుండా అన్నీ తానై పెంచి పెద్ద చేస్తున్న నాన్న ఇటీవల అనారోగ్యంతో తనువుచాలించాడు. తల్లిదండ్రుల మరణంతో ఆ ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారా
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. శన�
భారత మాజీ ప్రధానమంతి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశా న్ని కొత్త ప్రగతి మార్గం పట్టించిన అపర మేధావి, దివంగత పీవీకి కేంద్�
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన వై రామ్మెహన్రావు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ మహేందర్రెడ్డి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
లా, పీజీ లాసెట్ నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల కానున్న ది. మూడు, ఐదేండ్ల లా, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కు దరఖాస్తులను మార్చి 1 నుంచి ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. లాసెట్ కమిటీ సమావేశం శుక్రవారం హైదరా�