MLA Madhavaram | కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన మరమ్మతు పనులు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram)అధికారులను ఆదేశించారు.
BRSV | తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు(Engineering students) గంజాయి తాగుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) డిమాండ్ చేశారు.
Artisans | ఆర్టిజెన్స్(Artisans )ధర్నాతో మింట్ కాంపౌండ్(Mint compound) దద్దరిల్లింది. ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ TGSPDCL కార్యాలయం దగ
Dubbaka | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో(Dubbaka) కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi) చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.
Palla Rajeshwar Reddy | హక్కుల సాధన కోసం రజాకార్లు, దొరలను ఎదురించిన గొప్ప ప్రజాస్వామికవాది, వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) పేర్కొన్నారు. కలెక్టర్, పార్టీ కార్యాలయ
Musi River | హైడ్రా(Hydraa) కూల్చివేతల పర్వంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు హైడ్రా చూపు మూసీపై పడటంతో మూసీ(Musi river) పరీవాహక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. హైడ్రా బుల్డోజర్లు మూసీ నివా సాలపైకి విరుచుకు పడేందుకు సిద్ధం కావడంతో �
Sircisilla | రేషన్ డీలర్ల(Ration dealers) నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల(Sircisilla) పట్టణంలోని వాటర్ ట్యాంక్(Water tank) ఎక్కి పెట్రోల్ బాటిల్స్తో ఆందోళన చేపట్టారు.
HYDRAA | రాష్ట్రంలో హైడ్రా(HYDRAA ) కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు(Demolish building) చేపట్టారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్
Miryalaguda | తెలంగాణ రాష్ట్రంలో కేసుల దర్యాప్తు(Investigation cases,), పిటిషన్ మేనేజ్మెంట్(Petition Management) విభాగంలో నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్(Miryalaguda 2 Town PS) రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.
రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ బ్యాంకు బ్రాంచి పరిధిలో 1,407 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 400 మం�