Coal blocks | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను( Coal blocks) వేలం వేయడాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య(Sammaiah) డిమాండ్�
Asha activists | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి.. నేడు అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ విస్మరించిందని పలువురు ఆశ కార్యకర్తలు(Asha activists) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొ�
MLA Talasani | ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరిస్తే భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు వీలవుతుందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani )అన్నారు.
Amrapali | గ్రేటర్లో దోమలు(Mosquitoes) ఉత్పత్తి అయ్యే హాట్ స్పాట్లను గుర్తించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(Amrapali) అధికారులను ఆదేశించారు.
BCs | ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం లాగా బీసీ(BCs) ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Adilabad | అదిలాబాద్(Adilabad) మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై(Municipality Vice Chairman) అవిశ్వాస తీర్మానం(No confidence) నెగ్గింది. దీంతో వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ తన పదవి కోల్పోయారు. మున్సిపా లిటీలో 49 మంది సభ్యులు ఉండగా అవిశ్వాస తీర్మానానికి
Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి పిడుగు పడి(Lightning) ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Youths died) చెందారు. మృతులు దమ్మపేట మండలం జమేదార్ బంజర్ గ్రామ చెరువులో చేపలు పడు�
Mulugu DMHO | ములుగు జిల్లా డీఎంహెచ్వో అప్పయ్యను(DMHO Appaiah) వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ( Damodara Rajanarsimha) అభినందించారు. అప్పయ్య కొండలు ఎక్కి, వాగులు, వంకలు దాటి ఆదివాసీలకు వైద్య
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు(Heavy rain) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలోని(Bhadrachalam) చర్ల వద్ద రహదారి పైకి నీరు చేరడంతో రాకపోలకు తీవ్ర అంతరాయ
రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది.
మేడిగడ్డ బరాజ్ రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 20న ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నట్టు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్