MLA Madhavaram | హైడ్రా( Hydraa) ఓ ప్రైవేటు కంపనీ. ప్రజలు బయపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) భరోసా కల్పించారు.
Heavy ganja | గంజాయి కట్టడికి అధికారులు(Excise officials) ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడి కక్కడ తనిఖీలు చేస్తూ గంజాయిని సీజ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో(Khammam district) భారీగా గంజాయిని(Heavy ganja) ఎక్సైజ్ అధికారులు దగ్ధ
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్( KTR )మూసీ బాధితుల(Musi victims) పర్యటనకు విశేష స్పందన వస్తున్నది. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించా
NRI | మూసీ బాధితులను(Musi river) పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్పై(KTR) కాంగ్రెస్ రౌడీ మూకల(Congress rowdies) దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సౌత్ ఆఫ్రికా శాఖ ఎన్నారై అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. ప్రజా సమస్యలపై ప�
Harish Rao | హోంగార్డులు(Home Guards) అంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా? హైడ్రా కూల్చివేతల సమయంలో గాయపడిన వారిని అధికారలు కనీసం పరామర్శించకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
Committed suicide | సింగరేణిలో(Singareni) ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పటంతో దళారుల మాట నమ్మిన లక్షలు రూపాయలు ముట్ట జెప్పారు. తీరా తాము మోసపోయామని గుర్తించి బలవన్మరణానికి(Couple committed suicide) పాల్పడ్డారు.
Bhuvanagiri | ఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని గ్రామ బహిష్కరణ(Village boycott) చేయడంతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి(Suicide attempted )పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి (Yadadri bhuvanagiri)రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో చోటు
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంచ చేపట్టినప్పటి నుంచి నగరంలో శాంతి భద్రతులు క్షీణిం చాయి. మర్డర్లు, దోపిడీలతో హైదరాబాద్ నగరంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజగా ఇంట్లో ఉన్న ఓ మహిళను(Woman) గుర్తు తె�
Jangama | : జనగామ(Jangama) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో(Private bus overturned) పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
Rajanna siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు(School bus) కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం(Child died) చెందింది. ఈ విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్లో (Mustabad) చోటు చేసుకుంది. వివరాల్లో
Harish rao | ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్
Hydraa | మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. సోమవారం ఆయన కరీనంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.