Sammakka barrage | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ (Sammakka barrage) వద్ద గోదావరి(Godavari river) నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది(Godavari rising).
Singareni OC Mines | జయశంకర్ భూపాలపల్లి(Bhupalapalli) జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఉపరితల (Singareni OC Mines) బొగ్గు గనుల్లో భారీగా నీరు(Heavy water), మట్టి చేరి ఉత్పత్తికి అంతరాయం కలిగినట
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్కు(Medigadda barrage) భారీగా వరద(Heavy flood) వస్తున్నది.
Srinivas Goud | పండుగ సాయన్న(Panduga Sayanna), ఏకలవ్య జయంతి వేడుకల్లో భాగంగా మహబూ బ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న విగ్రహాలకు బుధవారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్రెడ్డితో కలిసి శ్రీనివాస్గౌడ్ పూలమాలలు వేసి
Mahabubnagar | నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని( Mother) ఆస్తి కోసం(Property) కొడుకులు అనాథను(Sons orphaned mother )చేశారు. విద్యా, బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే చివరి దశలో తల్లికి అండగా ఉండాల్సిన కుమారులు తల్లిని మధ్య�
Deputy CM Bhatti | సింగరేణి సంస్థకు ఒడిశా(Odisha) రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్కు(Naini Coal Block) సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధ
Minister Ponguleti | రైతు(Farmers) దేశానికి వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అన్నారు.
MLA Talasani | మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అధికారులను ఆదేశించారు.
Nallagonda | అక్రమ గంజాయి(Ganja) తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 73.825 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను నల్లగొండ(Nallgonda) డీఎస్పీ శివర�
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత(Swimming) సరదా ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. క్వారీ గుంతలో(Quarry pit )ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లికి చెందిన కొంపల్లి సోమయ్య, స్వరూప దంపతుల చిన్న కూతురు సరస్వతి(10) పెన్పహాడ్ మండలం దోసపహాడ్ పూలే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది.