MLA Madhavaram | మూసీ నదిపై(Musi river) అఖిలపక్ష సమావేశం( All party meeting) ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. మూడు నెలల ముందే సమావేశం పెట్టి ఉంటే హైద రాబాద్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూకట్పల్లి ఎ�
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బస్సులు, (Busses)ఓ డీసీఎం ఢీ కొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Online betting | ఆన్లైన్ బెట్టింగ్లో(Online betting) భారీగా డబ్బులు కోల్పోయి పురుగుల మందు తాగి యువ వ్యాపారి(Young businessman) ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో గురువారం చోటు చేసు�
Weavers dharna | కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు(Weavers) రోడ్డె క్కాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా సిరిసిల్ల(Siricilla) నేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్ట�
Mad dog attack | రీంనగర్(Karimnagar )జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి(Mad dog attack) చేసింది. అందులో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగ�
NRI | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సినీ ప్రముఖలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన ఆరోపణలపై తక్షణమే ఉప సంహరించుకోవాలి. అలాగే వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై క�
MLA Madhavaram | విజ్ఞాన్పూరి కాలనీలో రోడ్డు పనులను( Road works) వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. గురువారం కాలనీలో నూతనంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్య
Jagadish Reddy | జర్నలిస్టు చిలుకా ప్రవీణ్పై( journalist Chiluka Praveen) కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. కాగా, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు చిలుక ప్రవీణ్ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
Alprazolam | నిర్మల్( Nirmal district) జిల్లా కేంద్రంలో రూ.43 లక్షల విలువ చేసే అల్ఫాజులం(Alprazolam), క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Manchiryala | హైదరాబాద్ తరహాలో జిల్లాల్లో సైతం కట్టడాల కూల్చివేత(Demolition) ప్రక్రియ ఊపందు కున్నది. నిన్న, మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో అమానవీయంగా నిరుపేదల ఇండ్లను కూల్చి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల�
Harish Rao | ఫార్మా సిటీకి(Pharma City) వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు గురువారం మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని న్యాల్కల్ మండలం డప్పూరు గ్రామానికి చేరుకున్నారు.