రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఐటీ రంగంలో వృద్ధిని కొనసాగించేందుకు చర్యలు తీసు
‘అర్వింద్ హఠావో.. బీజేపీ బచావో’ అంటూ నిజమాబాద్ ఎంపీపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. అర్వింద్ దిష్టిబొమ్మను
కాంగ్రెస్ సర్కారు మహిళల కోసం తెచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం అతడికి శాపమైంది. ఉపాధి దూరమై, తెచ్చిన అప్పులు పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఓ ఆటోడ్రైవర్ ఉసురు తీసుకున్నాడు. కిస్తీలు కట్టలేక, కుటుంబాన్ని ప
రేడియేషన్ థెరపీలో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయటానికి ఐఐటీ హైదరాబాద్కు ఫరీదాబాద్లోని అమృత హాస్పిటల్ సహకారం అందించనున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్స కోసం కణితి కదలిక, రేడియేషన్ హైపర్థె�
ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల్లో ట్రాన్స్జెండర్ల హకుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్కోషి ఆదేశ
Vemulawada | తిరుమ ల తరహాలో వేములవాడ రాజన్న స న్నిధిలోనూ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
Fraud Company | పాకిస్థాన్లో కొన్ని వేల కోట్ల రూపాయల మోసాలకు, హవాలా కుంభకోణాలకు పాల్పడిన సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ సంస్థ హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది. మ�
సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ క్యాడర్కు చెందిన 1992-బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
షెడ్యూల్డు కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ వర్గీకరణపై పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్గా పరిగణించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్�
యాదాద్రి భువనగిరి జిల్లాలో పదోతరగతి విద్యార్థినుల మృతి కేసులో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. హాస్టల్ వార్డెన్ శైలజను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హన్మంతు కే జెండగే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేత చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న) భార్య కొండాపురం మాతమ్మకు ప్రభుత్వం గ్రేటర్లోని ఓ స్కూల్లో ఆన్డ్యూటీ సౌకర్యాన్ని కల్పించింది. మాతమ్మ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్�
ఇంజినీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్
ఈ నెల 7 నుంచి 14 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్లకు, మండలస్థాయి అధికారులకు, గ్రామ ప్రత్యేక అధికారులకు పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక ఆదేశాలను జారీ చేశారు. ఆయా అధికారులతో శ
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించనున్న మొదటి మంత్రివర్గ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్�